జేమ్స్ మూవీకి అభిమానుల జేజేలు.. థియేటర్ల లోపల సందడే సందడి
- అప్పు అప్పు అంటూ నినాదాలు
- థియేటర్ల వద్ద క్రాకర్లు కాల్చి సందడి
- ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందంటున్న అభిమానులు
ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించింది. కథ, దర్శకత్వం చేతన్ కుమార్ అందించారు. కన్నడ, తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. 1975 మార్చి 17న జన్మించిన రాజ్ కుమార్.. గుండెపోటుతో 2021 అక్టోబర్ 29న మరణించడం తెలిసిందే.